TEHELKA DAILY
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:30 am Posted by : TEHELKA NEWS

తిరుమల సమాచారం..!

23.04.2026న

దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు59,602,

తలనీలాలు చేయించుకున్నవారు29,280,

హుండీ కానుకలు 3.46 కోట్లు.

వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు…శిలాతోరణం వద్ద బయటి లైన్. సర్వదర్శనం కోసం సుమారు దర్శన సమయం (SSD టోకెన్లు లేకుండా).. 24 గంటలు.