
మంత్రి అజారుద్దీన్ ,కోదండరాం తో ఎంఎల్సీ లు గా ప్రమాణ స్వీకారం చేయించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్,ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ లు,ఎంఎల్సీ లు,ఎంఎల్ ఏ లు.