జాతీయ వార్తలు
దేశంతో తెలంగాణ అనుసంధానం బలోపేతం – 8 కొత్త రైళ్లు
తెలంగాణ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం 8 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించనుండడం హర్షణీయం. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్,...

