BUSINESS
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి : డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ప్రభుత్వ సలహాదారులతో మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి సమావేశం
కామారెడ్డి, మే 22 :
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారిని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లాబీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.జర్నలిస్టుల హౌజింగ్ పాలసీ యూనివర్సల్ గా ఉంటుందని ఆయన అన్నారు.అందరికీ న్యాయం చేసే...
కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది : కేటీఆర్
హైదరాబాద్, మే 21, 2026:
కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao ను కలిసి తమ సమస్యలను వివరించారు....
అవకాశం ఎవరికీ వచ్చినా, అందరం కలిసి పని చేయాలి — ఎల్బీనగర్ శాసనసభ్యులు
ఎల్.బి.నగర్,మే 20,తేహేల్కా న్యూస్ ప్రతినిధి మురళీమోహన్ గౌడ్.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన బి.ఎల్.ఏ సమావేశం విజయవంతం కావడంతో ఈరోజు నాగోల్ మరియు జిఎస్ఐ డివిజన్ అస్పిరెంట్స్ అందరూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి...





