
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన హైకోర్టు ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొన్న న్యాయస్థానం సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని తెలిపిన హైకోర్టు.

